Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు ప్రారంభం

తిరుపతి రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. నెల్లూరులోని రైల్వేస్టేషన్‌ నుంచి వీడియో లింక్‌ ద్వారా వైఫై సేవలను కేంద్రమంత్రులు సురేష్‌ ప్రభు, వెంకయ్యనాయుడులు ప్రారంభించారు.

Webdunia
సోమవారం, 25 జులై 2016 (12:44 IST)
తిరుపతి రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. నెల్లూరులోని రైల్వేస్టేషన్‌ నుంచి వీడియో లింక్‌ ద్వారా వైఫై సేవలను కేంద్రమంత్రులు సురేష్‌ ప్రభు, వెంకయ్యనాయుడులు ప్రారంభించారు. ఎప్పటి నుంచో తిరుపతి రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలను ఇవ్వాలన్న డిమాండ్‌ ఉంది.
 
ఏపీ నుంచి రాజ్యసభకు కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్‌ ప్రభు ఎన్నిక కావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వేస్టేషన్లకు మహర్ధశ వచ్చింది. తిరుపతి రైల్వేస్టేషన్‌లో వైఫై సేవలు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అన్నారు. ప్రయాణీకులకు వైఫైసేవలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments