Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోరున ఏడ్చిన వైఎస్. జగన్ .. ఎందుకు?

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోటచేరారు. వైఎస్ఆర్ జయంతి కావడంతో కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్న వై.ఎస్.జగన్, షర్మిళలు వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

Webdunia
శనివారం, 8 జులై 2017 (14:19 IST)
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఒక చోటచేరారు. వైఎస్ఆర్ జయంతి కావడంతో కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్న వై.ఎస్.జగన్, షర్మిళలు వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. వై.ఎస్.జగన్ వెంట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. గంటకుపైగా వై.ఎస్. సమాధి వద్దే కుటుంబ సభ్యులు కూర్చుండిపోయారు. జగన్ కంట తడి పెట్టారు. ఆయన్ను షర్మిళ ఓదార్చే ప్రయత్నం చేశారు.
 
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి కొడుకు జగన్ అంటే చాలా ఇష్టం. జగన్‌కు తండ్రి అంటే ఇంకా ఇష్టం. వై.ఎస్. బతికున్న సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉన్నా సరే జగన్‌తో ఎక్కువ సేపు గడిపి వెళ్ళేవారు. అలాంటి వ్యక్తి దూరమైన తర్వాత జగన్ మానసికంగా కృంగిపోయారు. వై.ఎస్. మరణించి చాలా సంవత్సరాలవుతున్నా జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తండ్రిని గుర్తు తెచ్చుకుని జగన్ బోరున విలపించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments