Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు చెప్పకుండా నరేంద్రను ఆసుపత్రి నుంచి జైలుకు ఎందుకు తీసుకెళ్లారు: ఏసిబి కోర్టు ఆగ్రహం

Webdunia
గురువారం, 13 మే 2021 (18:44 IST)
రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి మళ్ళీ ఆసుపత్రికి దూళిపాళ్ల నరేంద్రను తీసుకువచ్చారు. కోవిడ్ తగ్గిందని నిన్న సాయంత్రం విజయవాడ హాస్పిటల్ నుంచి దూళిపాళ్లను రాజమండ్రికి తరలించారు పోలీసులు.
 
ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజమండ్రి జైల్ నుంచి మళ్ళీ ఆసుపత్రికి నరేంద్రను తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తమ అనుమతి లేకుండా ఈసారి ఆసుపత్రి నుంచి జైలుకు తరలించవద్దని ACB కోర్ట్ ఆదేశించింది. తమకు సమాచారం ఇవ్వకుండా నరేంద్రను జైలుకు తరలించడంపై పోలీసులపై ఏసిబి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments