Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక మతానికే డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:34 IST)
విఐపిలతో తిరుమల ఈరోజు సందడిగా మారింది. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో చాలామంది విఐపిలు శ్రీవారిని దర్సించుకున్నారు. రాజకీయ నేతల నుంచి క్రీడాప్రముఖుల వరకు అందరూ శ్రీవారిని దర్సించుకున్నారు. ఇందులో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్సి విష్ణువర్ధన్ రెడ్డి శ్రీవారిని దర్సించుకున్న తరువాత ఆలయం వద్ద చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి.
 
ఎపి ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసే డబ్బులను ఒక మతానికే ఖర్చు చేస్తోందన్నారు. అన్ని మతాలకు సమానంగా ఎందుకు డబ్బులను ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.
 
చర్చీలకు, పాస్టర్లకు అవసరమైన వేతనాలపైనే ఎక్కువగా రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులోను వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము. ఇది మరీ దారుణమైన ఘటన అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments