Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక మతానికే డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (17:34 IST)
విఐపిలతో తిరుమల ఈరోజు సందడిగా మారింది. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో చాలామంది విఐపిలు శ్రీవారిని దర్సించుకున్నారు. రాజకీయ నేతల నుంచి క్రీడాప్రముఖుల వరకు అందరూ శ్రీవారిని దర్సించుకున్నారు. ఇందులో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్సి విష్ణువర్ధన్ రెడ్డి శ్రీవారిని దర్సించుకున్న తరువాత ఆలయం వద్ద చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి.
 
ఎపి ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసే డబ్బులను ఒక మతానికే ఖర్చు చేస్తోందన్నారు. అన్ని మతాలకు సమానంగా ఎందుకు డబ్బులను ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.
 
చర్చీలకు, పాస్టర్లకు అవసరమైన వేతనాలపైనే ఎక్కువగా రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులోను వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము. ఇది మరీ దారుణమైన ఘటన అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments