Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా పుష్కరాలలో పాల్గొనని పవన్, జ్వరం వల్లనా లేక బాబు ఆహ్వానించలేదనా..?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాలకు పవన్ వెళతాడా లేదా అన్నది హాట్ టాపిక్‌‌గా మారింది. అయితే పుష్కరాలకు రావాలంటూ సీఎం చంద్రబాబు డైరెక్టుగా పిలువలేకపోయినా.. ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని పవన్ దగ్గరికి పంపార

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:12 IST)
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాలకు పవన్ వెళతాడా లేదా అన్నది హాట్ టాపిక్‌‌గా మారింది. అయితే పుష్కరాలకు రావాలంటూ సీఎం చంద్రబాబు డైరెక్టుగా పిలువలేకపోయినా.. ఏపీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని పవన్ దగ్గరికి పంపారు. పవన్ ఇంటికెళ్లిన పల్లె జనసేనానిని ఆత్మీయంగా పలకరించి పుష్కరాలకు రావాలంటూ ఆహ్వానించారు.
 
పవన్ జ్వరంతో ఉండటంతో పుష్కర స్నానాలకు హాజరు కాలేదని తెలుస్తుంది. దీంతో అభిమానుల్లో కాస్త అసంతృప్తి కలిగింది. అయితే సోషల్ మీడియాలో ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌ను పుష్కరాలకు  పిలువలేదనీ.. రాష్ట్రంలో జరిగే ప్రధాన కార్యక్రమాలకు పవన్ వంటి నేతను సీఎం చంద్రబాబు డైరెక్టుగా ఆహ్వానించకపోతే ఎలా? అని పుకార్లు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానిస్తే బాగుండేదని కొందరు పవన్ అభిమానులు అంటున్నారు. మరి సీఎం చంద్రబాబు ఏం చేస్తారో...?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments