Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ స్వరూపానందను ఎందుకు కలిశాడో తెలిస్తే షాక్...

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ కాస్త వెనక్కి తగ్గి రకరకాల వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అది కూడా ఎక్కడ తగ్గాలో తెలుసన్న సామెతలా వ్యవహరిస్తున్నారు. మొదటగా జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు దగ్గరయ్యే ప్రయత్నం చేస

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (21:04 IST)
వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ కాస్త వెనక్కి తగ్గి రకరకాల వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అది కూడా ఎక్కడ తగ్గాలో తెలుసన్న సామెతలా వ్యవహరిస్తున్నారు. మొదటగా జగన్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
 
తిరుమలలో ఉన్న స్వరూపానందస్వామిను నేరుగా కలిసిన జగన్ తన పాదయాత్ర విజయవంతమయ్యే విధంగా ఆశీర్వదించాలని కోరారు. జగన్ ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఎవరి సలహాలు కాని, ఎవరి ఆశీర్వాదం కానీ తీసుకోరని గతంలో ఓ విమర్శ వుండేది. అలాంటిది స్వరూపానందస్వామిని కలవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments