Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామాల్లోకి నేను రాకూడదా? ఇదేమైనా మీ అయ్య జాగీరా? పవన్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (15:04 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తను ప్రజల సమస్యల కోసం మాట్లాడటానికి వస్తే వైసిపి వాళ్లు నన్ను ఆపాలని చూస్తున్నారు, ఆపడానికి మీరెవరు, ఇదేమైనా మీ అయ్య జాగీరా? మీ సొంతం అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు.
 
తను రైతులను పరామర్శించేందుకు వస్తున్నాననీ, ఇందులో మీకొచ్చిన ఇబ్బంది ఏంటంటూ ప్రశ్నించారు. ఇసుక, మద్యం అమ్ముకుని కోట్లు ఆర్జిస్తున్న ప్రభుత్వం, నష్టపోయిన రైతుకి 10 వేల రూపాయలను ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. రైతులను రాష్ట్రప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments