Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామాల్లోకి నేను రాకూడదా? ఇదేమైనా మీ అయ్య జాగీరా? పవన్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (15:04 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ ధాటికి దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు శుక్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తను ప్రజల సమస్యల కోసం మాట్లాడటానికి వస్తే వైసిపి వాళ్లు నన్ను ఆపాలని చూస్తున్నారు, ఆపడానికి మీరెవరు, ఇదేమైనా మీ అయ్య జాగీరా? మీ సొంతం అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు.
 
తను రైతులను పరామర్శించేందుకు వస్తున్నాననీ, ఇందులో మీకొచ్చిన ఇబ్బంది ఏంటంటూ ప్రశ్నించారు. ఇసుక, మద్యం అమ్ముకుని కోట్లు ఆర్జిస్తున్న ప్రభుత్వం, నష్టపోయిన రైతుకి 10 వేల రూపాయలను ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. రైతులను రాష్ట్రప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments