Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీదేవి... పురుగుమందు తాగి ప్రాణం తీసుకుంది... ఏం జరిగింది?

ఎన్నో కష్టాలు, అవమానాలు భరిస్తున్నానని చెపుతూ ఉండే మాచర్ల మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీదేవి శుక్రవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పురుగుల మందు తాగిందని తెలుసుకున్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె ప్రాణాల

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (15:00 IST)
ఎన్నో కష్టాలు, అవమానాలు భరిస్తున్నానని చెపుతూ ఉండే మాచర్ల మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీదేవి శుక్రవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పురుగుల మందు తాగిందని తెలుసుకున్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె ప్రాణాలను కోల్పోయింది. కాగా నాలుగు నెలల క్రితం శ్రీదేవి తన పదవికి రాజీనామా చేశారు.
 
సాధార‌ణంగా ఈ రోజుల్లో అధికార ప‌ద‌వి రావ‌డం క‌ష్టం. మ‌హిళ‌ల‌కు అయితే అది మ‌రీ క‌ష్టం. కానీ, వ‌చ్చిన ప‌ద‌విని నాకొద్ద‌ని రాజీనామా లేఖ రాసిచ్చారు అప్పట్లో శ్రీదేవి. గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపల్ చైర్‌పర్సన్‌ శ్రీదేవి రాజీనామా అప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 
2014 ఎన్నిక‌ల్లో శ్రీదేవి టీడీపీ అభ్య‌ర్థినిగా 15వ వార్డు నుంచి గెలుపొందారు. ఆమె భ‌ర్త మ‌ల్లిఖార్జున‌రావు తెదేపాకు చెందిన కొంతమంది పెద్దల ఒత్తిడి కారణంగా గుండెపోటుతో మరణించినట్లు శ్రీదేవి అప్పట్లో చెప్పారు. అనంతరం కొద్దిరోజులకే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తాను వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల త‌న ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని శ్రీదేవి లేఖ రాశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments