3 రాజధానుల్ని వ్యతిరేకించినవారే తర్వాత స్వాగతిస్తారు: సజ్జల

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (08:13 IST)
3 రాజధానుల్ని ఇప్పుడు వ్యతిరేకించినవారే తర్వాత స్వాగతిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం జగన్ దూరదృష్టితో మూడు రాజధానులు, అభివృధ్ది వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

పార్టీ వాణిజ్య విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన వ్యవస్ధను కుప్పకూల్చారని విమర్శించారు.

రాష్ట్ర విభజన కంటే గత ఐదేళ్ల పాలనలోనే అత్యధిక నష్టం రాష్ట్రానికి జరిగిందని తెలిపారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడం లేదన్నారు.

ఒక భాగాన్ని విశాఖకు, మరొక భాగాన్ని రాయలసీమకు తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ వాణిజ్య విభాగం ప్రజలకు మేలు చేసే ఈ నిర్ణయాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని సజ్జల కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments