Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రాజధానుల్ని వ్యతిరేకించినవారే తర్వాత స్వాగతిస్తారు: సజ్జల

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (08:13 IST)
3 రాజధానుల్ని ఇప్పుడు వ్యతిరేకించినవారే తర్వాత స్వాగతిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం జగన్ దూరదృష్టితో మూడు రాజధానులు, అభివృధ్ది వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

పార్టీ వాణిజ్య విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన వ్యవస్ధను కుప్పకూల్చారని విమర్శించారు.

రాష్ట్ర విభజన కంటే గత ఐదేళ్ల పాలనలోనే అత్యధిక నష్టం రాష్ట్రానికి జరిగిందని తెలిపారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడం లేదన్నారు.

ఒక భాగాన్ని విశాఖకు, మరొక భాగాన్ని రాయలసీమకు తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ వాణిజ్య విభాగం ప్రజలకు మేలు చేసే ఈ నిర్ణయాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని సజ్జల కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments