Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రాజధానుల్ని వ్యతిరేకించినవారే తర్వాత స్వాగతిస్తారు: సజ్జల

Webdunia
గురువారం, 27 ఫిబ్రవరి 2020 (08:13 IST)
3 రాజధానుల్ని ఇప్పుడు వ్యతిరేకించినవారే తర్వాత స్వాగతిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీఎం జగన్ దూరదృష్టితో మూడు రాజధానులు, అభివృధ్ది వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

పార్టీ వాణిజ్య విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన వ్యవస్ధను కుప్పకూల్చారని విమర్శించారు.

రాష్ట్ర విభజన కంటే గత ఐదేళ్ల పాలనలోనే అత్యధిక నష్టం రాష్ట్రానికి జరిగిందని తెలిపారు. రాజధానిని అమరావతి నుంచి తరలించడం లేదన్నారు.

ఒక భాగాన్ని విశాఖకు, మరొక భాగాన్ని రాయలసీమకు తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ వాణిజ్య విభాగం ప్రజలకు మేలు చేసే ఈ నిర్ణయాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని సజ్జల కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments