Webdunia - Bharat's app for daily news and videos

Install App

విభజన తర్వాత తొలిసారిగా ఏపీకి రాహుల్... 10 లక్షల నగదు... పదివేల చీరలు

Webdunia
శనివారం, 18 అక్టోబరు 2014 (18:38 IST)
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు ఆదివారం నాడు విశాఖపట్టణానికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారిగా ఆయన ఇక్కడకు రాబోతున్నారు. 2014 ఎన్నికల సమయంలో సైతం మొహం చాటేసిన యువనేత, హుదూద్ బీభత్సం నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారు.
 
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... విశాఖపట్టణంలో బాధితులకు తెలంగాణ పీసీసీ ఇచ్చే రూ. 10 లక్షలతోపాటు పదివేల చీరలను అందజేస్తారట. మరి ఏపీ పీసీసి చీఫ్ రఘువీరా రెడ్డి ఏమిస్తారన్నది సస్పెన్స్ సాగుతుండగా మొత్తానికి రాహుల్ గాంధీ ఏపీలో ఇలా అడుగుపెట్టబోతున్నారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments