Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే 48 గంటల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు : ఐఎండీ హెచ్చరిక

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (12:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 48 గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కాల్, కేరళ, కాశ్మీర్, లఢక్, అండమాన్ అండ్ నికోబార్ తదితర ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఇకపోతే, దేశంలోని అనేక ప్రాంతాల్లో వచ్చే మూడు, నాలుగు రోజుల పాటు పగటి, రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోవని తెలిపింది. మిజోరం, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల్లో రానున్న 48 గంటల పాటు ఉదయం వేళల్లో మాత్రం దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments