Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ముగిసిన నైరుతి సీజన్... ప్రారంభంకానున్న ఈశాన్యం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2023 (15:36 IST)
దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఇకపై ఈశాన్య రుతుపవన సీజన్ ప్రారంభంకానుంది. అదేసమయంలో బంగాళాఖాతంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. అది వాయుగుండంగా మారే మారి మరింతగా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
ఇదిలావుంటే దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో అనేక రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం నమోదుకాలేదు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలుపెట్టుకునివున్నాయి. ఈశాన్య రుతుపవనాలు వస్తూనే అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఇందులోభాగంగా, శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది శనివారానికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబరు 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వివరించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments