Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (08:54 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల ఇరు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. ముఖ్యంగా, ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలుపడే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఉత్తర తమిళనాడు నుంచి కర్నాటక మీదుగా కొంకణ్ తీవం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని, వర్షాలకు ఇదే కారణమని వివరించారు. ఈ కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని పేర్కొంది. 
 
ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరావు, మన్యం అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ తెలిపింది. తెలంగాణాలో కూడా వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments