Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ

Webdunia
శనివారం, 18 మార్చి 2023 (08:54 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల ఇరు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. ముఖ్యంగా, ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలుపడే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఉత్తర తమిళనాడు నుంచి కర్నాటక మీదుగా కొంకణ్ తీవం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని, వర్షాలకు ఇదే కారణమని వివరించారు. ఈ కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయిందని పేర్కొంది. 
 
ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరావు, మన్యం అనకాపల్లి, కాకినాడ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ తెలిపింది. తెలంగాణాలో కూడా వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments