Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి అయినా బాధితులకు ఇప్పిస్తాం... సీఎం

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (11:19 IST)
అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం నుంచి భరోసా లభించింది. అగ్రి గోల్డ్ సంస్థ ఆస్తులు ఆమ్మైనా సరే బాధితులకు ఎవరి డబ్బులు వారికి ఇప్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశం ప్రాంభమవ్వకముందు అగ్రిగోల్డ్ బాధితులు ఆయనను కలిశారు. 
 
ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులు ఏపీ సీఎంను కోరారు. వారికి ఎలాగైనా డబ్బులు ఇప్పిస్తామని సీఎం వారికి చెప్పారు. సీఎం నుంచి హామీ లభించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments