Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రోజుల్లో లాక్‌డౌన్ అమలు చేస్తాం, నా సొంత డబ్బుతో బెడ్లు: చెవిరెడ్డి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:16 IST)
తిరుపతి: మూడు రోజుల్లో లాక్‌డౌన్ అమలు చేస్తామని.. ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి తుడా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉదయం 6గం నుంచి ఉదయం 10 గం వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

10 గంటల తరువాత ప్రజలు బయట తిరగకుండా ఆంక్షలు అమలు చేస్తామన్నారు. తన సొంత నగదుతో 25 లక్షలతో చంద్రగిరి నియోజకవర్గంలో 150 ఆక్సిజన్ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెవిరెడ్డి తెలిపారు.

చంద్రగిరి గవర్నమెంట్ హాస్పిటల్‌లో 100 ఆక్సిజన్ బెడ్లు, నారావారిపల్లి పీహెచ్‌సీలో 50  ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 10 వెంటిలేటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెవిరెడ్డి తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments