Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రోజుల్లో లాక్‌డౌన్ అమలు చేస్తాం, నా సొంత డబ్బుతో బెడ్లు: చెవిరెడ్డి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:16 IST)
తిరుపతి: మూడు రోజుల్లో లాక్‌డౌన్ అమలు చేస్తామని.. ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి తుడా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉదయం 6గం నుంచి ఉదయం 10 గం వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

10 గంటల తరువాత ప్రజలు బయట తిరగకుండా ఆంక్షలు అమలు చేస్తామన్నారు. తన సొంత నగదుతో 25 లక్షలతో చంద్రగిరి నియోజకవర్గంలో 150 ఆక్సిజన్ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెవిరెడ్డి తెలిపారు.

చంద్రగిరి గవర్నమెంట్ హాస్పిటల్‌లో 100 ఆక్సిజన్ బెడ్లు, నారావారిపల్లి పీహెచ్‌సీలో 50  ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 10 వెంటిలేటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెవిరెడ్డి తెలిపారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments