Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల టిక్కెట్ మాదే.. ముమ్మరంగా ప్రయత్నిస్తున్నా : భూమా అఖిలప్రియ

తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ అకాల మరణం చెందిన నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ తమదేనని, ఆ టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నామని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అధినేత చంద్రబాబు ప్రకటన

Webdunia
మంగళవారం, 2 మే 2017 (10:29 IST)
తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ అకాల మరణం చెందిన నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ తమదేనని, ఆ టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నామని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. అధినేత చంద్రబాబు ప్రకటన కోసం వేచి చూస్తున్నామని చెప్పారామె. తిరుపతిలో టిడిపి నేతల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అఖిల ప్రియ మీడియాతో మాట్లాడారు. 
 
నష్టాల్లో ఉన్న పర్యాటక శాఖను లాభాల్లో నడిపించే ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయని, అయినా నష్టాల్లోనే నడుస్తోంది, దీనిపై అధికారులతో త్వరలో సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అతి పిన్న వయస్సురాలైనా తనను టిడిపి నేతలందరూ సొంత కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటుండటం సంతోషంగా ఉందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments