Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవసరమనుకుంటే ర్యాగింగ్‌ చట్టంలో మార్పులు చేస్తాం.. గంటా శ్రీనివాసరావు

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (13:32 IST)
విశ్వవిద్యాలయాలలో ర్యాగింగ్‌ను ‌అరికట్టడానికి, నిరోధానికి చట్టాల్లోనే మార్పులు తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. సోమవారం ఆయన విశాఖపట్నంలో ర్యాగింగ్‌పై జరిగిన సదస్సులో మాట్లాడారు. 
 
నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు. దోషులు ఎలాంటి వారైనా, ఎంతటి వారినైనా విడిచి పెట్టమని చెప్పారు. ర్యాగింగ్‌ను అరికట్టడానికి వర్శిటీలు పూర్తి స్థాయిలో పని చేయాలని అందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. 
 
ప్రభుత్వం వైపు నుంచి కూడా అవసరమైతే చట్టాల్లోనే మార్పులు తీసుకువస్తామని ఆయన తెలిపారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments