Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదనపు కట్నం కోసం వేధించిన భర్త.. ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన రంగనాథ్‌ పెద్దకుమార్తె విజయలక్ష్మి(24)కి, నల్లగొండ జిల

Webdunia
సోమవారం, 23 జనవరి 2017 (14:37 IST)
అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన రంగనాథ్‌ పెద్దకుమార్తె విజయలక్ష్మి(24)కి, నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన గిరిబాబుతో గత ఏడాది నవంబరులో వివాహమైంది. 
 
భార్యాభర్త లిద్దరూ కేపీహెచ్‌బీ కాలనీ మూడో రోడ్డులో నివసిస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న గిరిబాబుకు వివాహ సమయంలో రూ. 15లక్షల కట్నం ఇచ్చారు. విజయలక్ష్మి కాపురానికి వచ్చినప్పటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధిస్తున్నాడు. 
 
కట్నం వేధింపులకు తాళలేక విజయలక్ష్మి శనివారం  ఇంట్లోని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్యను పిలిచినా పలకకపోవడంలో స్థానికుల సహాయంతో తలుపులు పగులగొట్టి ఇంట్లోకెళ్లి చూడగా విజయలక్ష్మి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments