Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (20:03 IST)
సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ సెలవులు లేని వారికి .. ఇకపై అన్ని ప్రభుత్వ సెలవులు వర్తిస్తాయని పేర్కొంటూ జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సెలవులపై తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. 
 
కాగా.. ఐదు నెలల క్రితమే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఇప్పటివరకూ వారి సెలవుల విషయంలో ప్రొహిబిషన్ విధానమే అమలవుతోంది.
 
అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్నిరకాల సెలవులు వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులతో పాటు సచివాలయ ఉద్యోగులందరికీ వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments