Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (20:03 IST)
సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ సెలవులు లేని వారికి .. ఇకపై అన్ని ప్రభుత్వ సెలవులు వర్తిస్తాయని పేర్కొంటూ జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సెలవులపై తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. 
 
కాగా.. ఐదు నెలల క్రితమే సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. ఇప్పటివరకూ వారి సెలవుల విషయంలో ప్రొహిబిషన్ విధానమే అమలవుతోంది.
 
అలాగే రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్నిరకాల సెలవులు వార్డు పారిశుద్ధ్య, పర్యావరణ కార్యదర్శులతో పాటు సచివాలయ ఉద్యోగులందరికీ వర్తింపజేసేలా నిర్ణయం తీసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments