Webdunia - Bharat's app for daily news and videos

Install App

డౌట్స్ పేరుతో విద్యార్థినిల ట్రాప్ చేసిన టీచర్.. అశ్లీల ఫోటోలతో వేధింపులు...

Webdunia
సోమవారం, 8 జులై 2019 (11:32 IST)
సందేహాలను నివృత్తి చేస్తానంటూ విద్యార్థినులను ఓ ఉపాధ్యాయుడు ట్రాప్ చేశాడు. ఆ తర్వాత వారి ఫోన్ నంబర్లు తీసుకుని వారికి అసభ్యకర మేసేజ్‌లు, అశ్లీల ఫోటోలు పంపుతూ వేధించసాగాడు. వీటిని భరించలేని ఓ యువతి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన తొంబురపు రంజిత్‌ కుమార్‌ అనే వ్యక్తి ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఆయన చదువులో వెనుకబడివున్న విద్యార్థినిలను గుర్తించి, ఏదేని సందేహాలు ఉంటే తనకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలంటూ వారికి తన ఫోన్ నంబరు ఇచ్చేవాడు. ఆ తర్వాత మెల్లగా వారిని తనదారిలోకి తీసుకుని వారి ఫోన్ నంబర్లను తీసుకునేవాడు. 
 
ఆ తర్వాత అసభ్యకర సందేశాలు, అశ్లీల ఫోటోలు పంపుతూ వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధిత విద్యార్థినుల్లో ఒకరు విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తేవడంతో వారు కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్‌ రవీందర్‌ ఆదేశాల మేరకు షీ బృందం రంగంలోకి దిగి ఆ ఉపాధ్యాయుడి బాగోతాన్ని బయటపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments