ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు..!

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:46 IST)
అది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పర్రు. ఈ గ్రామంలో సగం ఇళ్ళకు పైనే ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు అని ఉంటుంది. చదవడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం.
 
కులానికి గానీ, వర్గానికి గానీ, డబ్బులకుగానీ లొంగకుండా మేము ఓటు వేస్తామంటూ ఈ ఊర్లో రాసి ఉంటుంది. అందుకే రాజకీయ నేతలు కూడా ఇప్పటికీ ఈ ఊర్లోకి  వెళ్ళాలంటేనే భయపడుతుంటారు. 
 
ఓటు కోసం ప్రచారం చేయరు. వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించరు. పది సంవత్సరాల నుంచి ఈ ఊర్లో అలాగే సాగుతోంది. అందరూ చైతన్యవంతులే. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు చేసే పనులు మీకు తెలిసిందే. పెద్దగా ఆ విషయాన్ని చెప్పనక్కర్లేదు. ఓటరు మేలుకో. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్థంగా నీతి నిజాయితీగా ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే మంచిదన్నదే కదా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments