Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు..!

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:46 IST)
అది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పర్రు. ఈ గ్రామంలో సగం ఇళ్ళకు పైనే ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు అని ఉంటుంది. చదవడానికి విచిత్రంగా అనిపించినా ఇది నిజం.
 
కులానికి గానీ, వర్గానికి గానీ, డబ్బులకుగానీ లొంగకుండా మేము ఓటు వేస్తామంటూ ఈ ఊర్లో రాసి ఉంటుంది. అందుకే రాజకీయ నేతలు కూడా ఇప్పటికీ ఈ ఊర్లోకి  వెళ్ళాలంటేనే భయపడుతుంటారు. 
 
ఓటు కోసం ప్రచారం చేయరు. వారిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించరు. పది సంవత్సరాల నుంచి ఈ ఊర్లో అలాగే సాగుతోంది. అందరూ చైతన్యవంతులే. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు చేసే పనులు మీకు తెలిసిందే. పెద్దగా ఆ విషయాన్ని చెప్పనక్కర్లేదు. ఓటరు మేలుకో. ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్థంగా నీతి నిజాయితీగా ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే మంచిదన్నదే కదా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments