Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (14:39 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డుకు, ఆధార్ కార్డు నంబరును అనుసంధానం చేయనున్నారు. నకిలీ ఓటరు కార్డుల ఏరివేత చర్యల్లో భాగంగా ఈ అనుసంధాన ప్రక్రియను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ఆధార్ కార్డులను జారీ చేయడం జరిగింది.
 
పారదర్శక ఓటర్ల జాబితా తయారీ కోసం జాతీయ ఎన్నికల కమిషన్‌ చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఆధార్‌ సంఖ్యను సమర్పించాలని ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఎన్నికల సంఘం కోరింది. ఏ
 
ప్రిల్‌ 1వ తేదీ నుంచి బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వో) ఇంటింటికీ వెళ్లి ఆధార్‌ వివరాలను తెలుసుకుంటారని వివరించింది. ఈ లోగా ఓటర్లు తమ ఆధార్‌ కార్డు జీరాక్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. దీంతో పాటు ఆన్‌లైన్‌, మొబైల్‌ ద్వారా కూడా ఆధార్‌ సంఖ్యను ఓటరు కార్డుతో అనుసంధానం చేసుకోవచ్చని వివరించింది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Show comments