Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోన్ ఆశచూపి బాలికపై అత్యాచారం చేసిన యువకుడు

విశాఖపట్టణంలో ఓ బాలికపై మణికంఠ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్మార్ట్‌ఫోన్ ఆశచూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... విశాఖపట్టణం జిల్లా గవర జగ్గయ్యపాల

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (09:36 IST)
విశాఖపట్టణంలో ఓ బాలికపై మణికంఠ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్మార్ట్‌ఫోన్ ఆశచూపి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... విశాఖపట్టణం జిల్లా గవర జగ్గయ్యపాలెం గ్రామానికి చెందిన 16 యేళ్ళ బాలికపై అదేప్రాంతానికి చెందిన ఓ యువకుడు కన్నేశాడు. 
 
దీంతో ఆ బాలికను ఎలాగైనా వశపరుచుకోవాలన్న ఉద్దేశ్యంతో స్మార్ట్ ఫోన్ కొనిస్తానని నమ్మించి తన బైకుపై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత బాలికను నరవ గ్రామ శివారుకు తీసుకువెళ్లి మణికంఠ అత్యాచారయత్నం చేశాడు. దీంతో భీతిల్లిన బాలిక తీవ్రంగా ప్రతిఘటించి అక్కడ నుంచి తప్పించుకుంది. తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మురళి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments