Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తదానం చేసిన శునకం ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (11:41 IST)
సాధారణంగా రక్తదానం చేసేందుకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మనుషులే వెనుకంజ వేస్తున్న ఈ రోజుల్లో శునకాలు మాత్రం రక్తదానం చేసేందుకు సై అంటున్నాయి. తాజాగా ప్రాణాపాయంలో ఉన్న శునకాలకు రక్తం ఎక్కించి వాటి ప్రాణాలు రక్షించేందుకు వీలుగా శునకాల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం ఆదివారం విశాఖ నగరంలో ప్రారంభించారు. 
 
పెదవాల్తేరులోని పావ్స్ ఎన్ టెయిల్స్ ప్రీమియం పెట్ హాస్పిటల్‌లో ఈ రక్త సేకరణ శిబిరాన్ని నిర్వహించారు. శునకాల నుంచి రక్తాన్ని సేకరించేందుకు ఒక శిబిరాన్ని నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
చీఫ్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పది శునకాల నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని సందర్భల్లో ముఖ్యంగా ప్రాణాపాయస్థిలో ఉన్న సమయంలో శునకాలకు కూడా ఆపరేషన్లు చేయాల్సి వస్తుందన్నారు. అలాంటి సమయంలో రక్తం అవసరం అవుతుందని, ఇందుకోసమే శునకాల నుంచి రక్తాన్ని సేకరించినట్టు ఆయన తెలిపారు. సేకరించిన రక్తాన్ని సురక్షితంగా నిల్వ చేసే ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమకంటే పెద్దవారైన ఆంటీలతో అబ్బాయిలు శృంగారం.. అనసూయ షాకింగ్ కామెంట్స్

నేను కొంచెం ఒత్తిడికి గురైనా, ఆమె దానిని గమనిస్తుంది.. నాగ చైతన్య

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments