Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ తుఫాను బాధితులతో దీపావళి : వెంకయ్య

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (12:04 IST)
దీపావళి పండుగ రోజున విశాఖపట్టణం తుఫాను బాధితులతో గడుపనున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. అదేసమయంలో విశాఖ తుఫాను బాధితులకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. 
 
బుధవారం ఆయన విశాఖకు వచ్చారు. విశాఖలో తుఫాను కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం తరపున పక్కా ఇళ్ళు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. బుధ, గురువారాల్లో తాను విశాఖలోనే ఉంటానని, ఈ దీపావళిని తాను విశాఖ తుఫాను బాధితులతో కలసి జరుపుకుంటానని వెంకయ్య నాయుడు చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments