Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్రం సానుకూలం... పీఎంవో ఆదేశాలు

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (16:19 IST)
విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రైల్వేశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై రైల్వేశాఖ సాంకేతిక కమిటీ సమావేశమైంది.
 
లోగడ మిట్టల్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా జోన్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశానికి రైల్వేజోన్‌ ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. అదేవిధంగా కాకినాడ - కోటిపల్లి - నరసాపురం రైల్వేలైన్‌కు కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. 
 
కాగా, రాష్ట్ర విభజన హామీల్లో విశాఖ రైల్వే జోన్ కూడా ఉన్న విషయం తెల్సిందే. ఈ జోన్ ఏర్పాటు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా, రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. వీరి కృషి ఫలితంగా కేంద్రంలో కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments