Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో వాల్ మార్ట్: సీఈఓ క్రిష్ అయ్యర్

Webdunia
మంగళవారం, 26 మే 2015 (19:43 IST)
విశాఖపట్నంలో ఒకటి, పంజాబ్‌లోని లుథియానాలో మరొక వాల్ మార్ట్ స్టోర్‌ను నెలకొల్పుతున్నట్లు వాల్ మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ క్రిష్ అయ్యర్ ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా రిటైల్ అమ్మకాల దిగ్గజమైన వాల్ మార్ట్ భారత్‌లో రెండో హోల్ సేల్ స్టోర్స్ ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. ఇందులో ఒకటి విశాఖలో ఏర్పాటు కానుంది. 
 
దీనిపై క్రిష్ అయ్యర్ ఓ ప్రకటనలో.."ఈ రెండు క్యాష్ అండ్ క్యారీ స్టోర్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అంతర్గత అనుమతులు ఇటీవలే లభించాయి. ఒక స్టోర్‌ను విశాఖలో, రెండో స్టోర్‌ను పంజాబ్ నగరం లుథియానాలో ప్రారంభిస్తున్నాం" అని వివరించారు. సంబంధిత లైసెన్సులు, ఇతర అనుమతులను పొందేందుకు ఓ బృందం పనిచేస్తోందని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments