Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ భూదందాపై ఉక్కుపాదం... కేఈ క్రిష్ణమూర్తి

విశాఖ భూ దందాపై బహిరంగ విచారణ చేపడతామన్నారు ఉప ముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలను పరిశీలించి, పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముందుగా సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి సీన

Webdunia
మంగళవారం, 30 మే 2017 (20:26 IST)
విశాఖ భూ దందాపై బహిరంగ విచారణ చేపడతామన్నారు ఉప ముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి. విశాఖ జిల్లాలోని భూ రికార్డుల మార్పిడిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలను పరిశీలించి, పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముందుగా సి.సి.ఎల్.ఏ కార్యాలయం నుండి సీనియర్ అధికారుల బృందాన్ని విశాఖలో రికార్డులను పరిశీలించడానికి పంపుతున్నామని, జూన్ 15వ తేదీన ఉదయం 11 గంటలకు విశాఖపట్నం కలెక్టరేట్లో బహిరంగ విచారణ చేపడతామన్నారు. 
 
తనతో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు విచారణలో పాల్గొంటారని తెలిపారు. బాధిత ప్రజలు ఎవరైనా వచ్చి తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లైతే, సమస్య తప్పక పరిష్కరిస్తామన్నారు. బాధితులు ఎవరూ రాజకీయ వత్తిడులకు లొంగాల్సిన అవసరం లేదని, విశాఖ భూ దందా విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments