Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ముప్పు ... రైలు నుంచి వేరుపడిన బోగీలు

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (12:20 IST)
విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు ఆదివారం పెనుముప్పు తప్పింది. ఏలూరు దగ్గర రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు వేరుపడిపోయాయి. ఒక్కసారిగా బోగీలు రైలు నుంచి విడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో నెమ్మెదిగా ఆగే సమయంలో లింకు తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
అయితే, బోగీల్లోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఏలూరు రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు షిర్డీ నుంచి వస్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్, ఇటు విశాఖకు వెళ్లాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రైల్వే స్టేషన్‌లో బాగా నెమ్మదించాయి. 
 
ఆ సమయంలోనే విశాఖ ఎక్స్‌ప్రెస్ బోగీల లింకు వేరుపడింది. ఫలితంగా విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్1, ఎస్2, ఎస్3 రైళ్లు బాగా విడిపోయాయి. అయితే ట్రైన్ చాలా నెమ్మదిగా వెళ్తున్న సమయంలో రైలు లింక్ ఊడిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments