Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కాలేజీ ఫ్యాకల్టీ ఆ పనిచేసింది.. విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ లెటర్‌లో..?

సెల్వి
శుక్రవారం, 29 మార్చి 2024 (17:48 IST)
మహిళలపై వేధింపులు ఎక్కడపడితే అక్కడ జరుగుతూనే వున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలు అంతా ఇంతా కాదు. తాజాగా లైంగిక వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
విశాఖ జిల్లాలో కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్టియర్ విద్యార్థిని రూప శ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు భరించలేక శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ భవనం పై నుంచి దూకేసింది. కళాశాల ఫ్యాకల్టీ అభ్యంతరకరమైన ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుండటమే తన ఆత్మహత్యకు కారణమని మృతురాలు సూసైడ్ నోట్‌లో రాసింది. 
 
కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ఆ లేఖలో ఆమె తన తండ్రికి రాసింది. అసభ్యకరమైన ఫోటోలను తీసి వాటితో బెదిరించిందనీ.. ఆ ఫ్యాకల్టీ ఆ స్టూడెంట్స్‌ని ప్రోత్సహిస్తే ఎవరికి చెప్పాలని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. 
 
కాలేజీలకు వెళ్లలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక నలిగిపోతున్నాం. ఒకరు చస్తే కానీ ఈ విషయం ప్రపంచంలోకి రాదని తలచి తన ప్రాణాలు విడుస్తున్నట్లు ఆ లేఖలో మృతురాలు వెల్లడించింది. తనను క్షమించాలని ఆ లేఖ ద్వారా తల్లిదండ్రులను కోరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం