Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో బాలికపై అత్యాచారం.. మాయమాటలు చెప్పి.. పార్కుకు తీసుకెళ్లి?

బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిన్నటికి నిన్న రాజస్థాన్ చురు ఘటన కలకలం రేపితే.. తాజాగా విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన సంఘటనలో వి. మణికంఠ (19)పై

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (09:13 IST)
బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిన్నటికి నిన్న రాజస్థాన్ చురు ఘటన కలకలం రేపితే..  తాజాగా విశాఖపట్నంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. బాలికపై అత్యాచారం చేసిన సంఘటనలో వి. మణికంఠ (19)పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. 
 
ఆరిలోవ అయిదో సెక్టారు కనకమహాలక్ష్మి నగర్‌కు చెందిన వి.మణికంఠ మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో సమీప గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక (14)కు మాయమాటలు చెప్పి, ముడసర్లోవ పార్కుకు తీసుకెళ్లాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
రాత్రి బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతుకుతుండగా, ముడసర్లోవ ప్రధాన రహదారిపై ఆమె ఏడుస్తూ కనిపించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువకుడిపై కేసు నమోదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments