Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌ని ఒత్తిడితో సచివాలయం కార్యదర్శి ఆత్మహత్య?

Webdunia
శనివారం, 3 జులై 2021 (20:42 IST)
జీతం 5 వేలు ప‌ని మాత్రం 12 గంట‌ల‌కు పైనే... పైగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీవీరి చేతుల‌పైనే న‌డ‌వాలి. దీనితో ప‌ని ఒత్త‌డి పెరిగి గ్రామ స‌చివాల‌యం సిబ్బంది స‌త‌మ‌త‌మ‌వుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలానే ప‌ని ఒత్తిడి త‌ట్టుకోలేక ఒక స‌చివాల‌యం కార్య‌ద‌ర్శి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడని అతడి కుటుంబ సభ్యులు చెపుతున్నారు.

కృష్ణా జిలా మచిలీపట్నంలోని ఎస్.ఎన్. గొల్లపాలెం సచివాలయం కార్యదర్శి మల్లంపాటి సుధాకర్ ఆత్మహత్య కు పాల్ప‌డ్డాడు. మచిలీపట్నం ఇనగుదురుపేటలో నివాసం ఉంటున్న సుధాకర్, త‌న ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి వల్ల నిత్యం స‌త‌మ‌తం అయ్యేవాడ‌ని, చివ‌రికి అది భ‌రించ‌లేక ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు పేర్కొంటున్నారు.

అయితే, దీనిపై స‌మ‌గ్రంగా విచార‌ణ చేస్తున్నామ‌ని పోలీసులు చెపుతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. రెవిన్యూ ఉద్యోగులు, స‌చివాల‌యం సిబ్బంది సుధాక‌ర్ మృతికి సంతాపం తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments