Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చెన్నా.. ఏ పార్టీలో చేరాలో ఇప్పటికే డిసైడై వుంటావు, ఎద్దంత మనిషివి..: విజయసాయి రెడ్డి సెటైర్లు

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (20:48 IST)
వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి మరోసారి తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై సెటైర్లు విసిరారు. ఆయన మాటల్లోనే... ''అచ్చెన్నా, ఆ తండ్రీకొడుకుల మెప్పు కోసం ఎంత గులాంగిరి చేసినా ఎన్నటికీ హోం మంత్రి కాలేవని నీకూ తెలుసు. ఎందుకు సొల్లు స్టేట్ మెంట్లు. ఏ పార్టీలో చేరాలో ఇప్పటికే డిసైడై ఉంటావు. ఆ పార్టీ వారిని ప్రసన్నం చేసుకునే కిటుకులు ట్రై చేయి. మీ బాస్ లాగా!
 
ఉన్న మాటే అన్నావ్. బొక్కలో పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఎంత, లేకపోతే ఎంత? అని చిటికెలు వేసేయ్. మధ్యలో లోకేశ్ చంకలో దూరడం ఎందుకు. ఎద్దంత మనిషివి భయపడితే ఎలా అచ్చెన్నా. కొమ్ములతో కుమ్ముకుంటూ ముందుకు దూసుకుపో. ఏదో ఒక పార్టీ చేరదీస్తుంది. అప్పుడు నీ హోం మంత్రి కల నెరవేర్చుకో.''

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments