Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిచూపులకని బయలుదేరి తిరిగిరాని లోకాలకు... కృష్ణాజిల్లా రోడ్డు ప్రమాదం....

ఇద్దరు సోదరుల్లో ఒకరేమో సాఫ్ట్వేర్ ఇంజినీర్, మరొకరు సీఆర్పీఎఫ్ డాక్టర్. వీళ్లద్దరూ ఒకేసారి పెళ్లి చూపులకు వెళ్లేందుకు ఆ మృత్యు శకటాన్ని ఎక్కారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వీరిది

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (12:45 IST)
ఇద్దరు సోదరుల్లో ఒకరేమో సాఫ్ట్వేర్ ఇంజినీర్, మరొకరు సీఆర్పీఎఫ్ డాక్టర్. వీళ్లద్దరూ ఒకేసారి పెళ్లి చూపులకు వెళ్లేందుకు ఆ మృత్యు శకటాన్ని ఎక్కారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వీరిది నల్గొండ జిల్లా సూర్యాపేట. 
 
నలబోతు కృష్ణారెడ్డి బెంగళూరులో ఇంజినీర్ గా పనిచేస్తుండగా ఆయన సోదరుడు శేఖర్ రెడ్డి ఒడిసాలో సీఆర్పీఎఫ్ డాక్టరుగా పనిచేస్తున్నారు. గరిడేపల్లి మండలం లోని కోదండరామపురంలో వీరిద్దరూ పెళ్లిచూపులకని వెళుతున్నారు. ఇంతలో ఈ దారుణ ఘటనలో ప్రాణాలను కోల్పోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఈ రోజు తెల్లవారు జామున ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా వీరిలో ఈ సోదరులు కూడా వున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments