Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో ఎస్ఐకి కరోనా పాజిటివ్.. ఖాకీల్లో టెన్షన్ - టెన్షన్

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (09:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఇప్పట్లో అడ్డుకట్టపడేలా కనిపించడంలేదు. ముఖ్యంగా, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఫలితంగా కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. 
 
ఇదిలావుంటే, విజయవాడలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పని చేసే సబ్ ఇన్‌స్పెక్టరుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఠాణాలో పని చేసే మిగిలిన కానిస్టేబుల్స్ అంతా భయంతో వణికిపోతున్నారు. 
 
ఇపుడు పాజిటివ్ వచ్చిన ఎస్ఐ‌తో మరో ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. దీంతో అతనితో పాటు కలిసి ఉంటున్న ఎస్ఐ‌ని, అదేవిధంగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, ఆ ఠాణాలోని మిగిలిన పోలీసులకు కూడా కరోనా పరీక్షలు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుటుంబంతో కలిసి ఓజీ చూశాను : చిరంజీవి

Pawan Kalyan OG Response: తెలంగాణ, ఆంధ్రలోనూ ఓజీ పరిస్థితి ఏమిటి..

Chiru: 4కే కన్వర్షన్ తో రీ రిలీజ్ అవుతున్న చిరంజీవి కౌబాయ్ మూవీ కొదమసింహం

Ram: సెట్స్ నుండి ఆంధ్రకింగ్ తాలూకా గ్యాంగ్ ఏమంటున్నారంటే...

నాని ప్యారడైజ్‌లో డ్రాగన్ హీరోయిన్ కయాదు లోహర్..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

తర్వాతి కథనం
Show comments