Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌రోనా కాలంలో చేనేత కార్మికుల‌కు జ‌గ‌నన్నఅండ‌

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (12:37 IST)
కరోనా విజృంభణ నేప‌ధ్యంలో చేనేత కార్మిల‌కు అండ‌గా వైసీపీ ప్ర‌భుత్వం చేయూతనిచ్చింద‌ని విజ‌య‌వాడ‌ న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి పేర్కొన్నారు. బంద‌రు రోడ్డులోని రాఘ‌వ‌య్య  పార్క్ బాపు మ్యూజియంలో స‌హ‌కార సంఘం అధ్వ‌ర్యంలో  ఏర్పాటు చేసిన చేనేత హ‌స్త‌క‌ళ ఎగ్జిబిష‌న్ ను మేయ‌ర్ సంద‌ర్శించారు. 
 
ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ, కరోనా స‌మ‌యంలో ప‌నులు లేక ఇబ్బందిప‌డుతున్న చేనేత‌, చిరు వ్యాపారుల‌కు అండ‌గా జ‌గ‌నన్న ప్ర‌భుత్వం నిలిచింద‌న్నారు. చేయూత ప‌థ‌కం ద్వారా 24వేల రూపాయ‌ల  న‌గ‌దు అంద‌జేయ‌డం వారికి చాలా ఉప‌యోగ‌ప‌డిందన్నారు.
 
 చేనేత హ‌స్త‌క‌ళ ఎగ్జిబిష‌న్ వ‌చ్చే నెల 12 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. చేనేత కార్మికుల ఎగ్జిబిష‌న్  స్టాల్స్ ని మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి ఎంతో ఆస‌క్తిగా తిల‌కించారు. ఇక్క‌డ నాణ్య‌మైన చీర‌లు,  జైపూర్ బెడ్‌షిట్స్‌, ఖాదీ ష‌ట్స్‌, సార‌గ్‌పూర్ పుడ్ ఐట‌మ్స్ బాగున్నాయ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments