Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో నీలిచిత్రాల ముఠా గుట్టు రట్టు!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (16:06 IST)
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని విజయవాడలో గురువారం నీలి చిత్రాల ముఠా గుట్టును పోలీసులు బహిర్గతం చేశారు. తమకు వచ్చిన సమాచారం మేరకు విజయవాడ నగరంలోని ఓ ఇంటిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గుట్టు చప్పుడు కాకుండా నీలిచిత్రాల వ్యాపారం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
వీరిలో మతిస్థిమితంలేని బాలికతో పాటు.. రాంచరణ్ అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. వీరిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్ళి విచారిస్తున్నారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నారు. ముఠా సభ్యులో ఒకరైన రాంచరణ్‌ను గతంలో ఓసారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments