Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ వీఐపీ ద‌ర్శ‌నం వేళ‌ల్లో మార్పు

విజయవాడ: కృష్ణా పుష్కరాల సంద‌ర్భంగా అశేషంగా వ‌స్తున్న భ‌క్తుల సౌక‌ర్యార్ధం బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ద‌ర్శనం వేళ‌ల్లో మార్పులు చేశారు. దుర్గమ్మ వీఐపీ దర్శనం వేళల‌ను ఉదయం 6 గంట‌ల‌ నుండి 8 గంటలు వరకు కుదించారు. తిరిగి సాయంత్రం 7 గంటలు నుండి 8.30 వరకు విఐ

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (16:05 IST)
విజయవాడ: కృష్ణా పుష్కరాల సంద‌ర్భంగా అశేషంగా వ‌స్తున్న భ‌క్తుల సౌక‌ర్యార్ధం బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ ద‌ర్శనం వేళ‌ల్లో మార్పులు చేశారు. దుర్గమ్మ వీఐపీ దర్శనం వేళల‌ను ఉదయం 6 గంట‌ల‌ నుండి 8 గంటలు వరకు కుదించారు. తిరిగి సాయంత్రం 7 గంటలు నుండి 8.30 వరకు విఐపీ ద‌ర్శ‌నం ఉంటుంది. 
 
విఐపి ద‌ర్శ‌నానికి 500 రూపాయ‌ల‌ టికెట్లు 13వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయి. 500 రూపాయ‌ల టిక్కెట్ కొనుగోలు చేసిన భక్తులకు పున్నమి ఘాట్ నుండి వాహన సదుపాయం ఏర్పాటు చేశారు. భక్తుల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేశామ‌ని దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామి దేవ‌స్థానం తెలిపింది.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments