Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం

Webdunia
మంగళవారం, 2 జులై 2019 (14:10 IST)
రైల్వేస్టేషన్ సమీపంలోని హార్డ్ పేటలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాలిక నుంచి వివరాలు సేకరించారు. 

పైగా, అత్యాచార విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత సత్యనారాయణపురం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా, నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments