Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్ కార్డు ఉంటే చాలు.. 8 దేవాలయాలను ఉచితంగా దర్శించుకోవచ్చు: చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివ్యదర్శనం పథకాన్ని ప్రారంభించారు. దివ్యదర్శనం పథకం కింద ఏపీలోని 8 పెద్ద దేవాలయాలను భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ప్రతిజిల్లాలో నాలుగు ప్రత్యేక బస్సులను దేవాదాయ

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (09:35 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివ్యదర్శనం పథకాన్ని ప్రారంభించారు.  దివ్యదర్శనం పథకం కింద ఏపీలోని 8 పెద్ద దేవాలయాలను భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ప్రతిజిల్లాలో నాలుగు ప్రత్యేక బస్సులను దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. రవాణా ఖర్చుతో పాటు భక్తులకు ఉచితంగా దర్శనం, వసతి, భోజనం వసతులు కల్పిస్తారు. సోమవారం ఉదయం విజయవాడలో సీఎం చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది. 
 
ఈ పథకం ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివ్యదర్శనం కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవాదాయశాఖను అభినందిస్తున్నానని వెల్లడించారు. రేషన్‌కార్డు ఉంటే చాలు ఈ పథకం కింద రవాణా, దర్శనం, వసతి, భోజనం ఉచితంగా కల్పిస్తారని వెల్లడించారు.
 
భక్తులను ఇంటికి వచ్చిన అతిథులుగా చూసే బాధ్యత దేవాదాయశాఖ తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. తిరుమలకు వైకుంఠమాల పేరుతో కొత్తరోడ్డు మార్గం ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments