Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయసాయి, వైవీగారు మీడియాలో అవాస్తవాలు మాట్లాడారు: విజయమ్మ లేఖ

ఐవీఆర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (20:30 IST)
వైఎస్ జగన్-వైఎస్ షర్మిల ఆస్తులకు సంబంధించి మీడియాలో ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారని వైఎసార్ సతీమణి వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేసారు. ఆస్తుల పంపకంపై వాస్తవాలు ఏమిటో బహిరంగ లేఖ ద్వారా తెలియజేసారు. ఆస్తుల పంపకం అనేది జరగలేదని తేల్చి చెప్పారు. 
 
విజయసాయిరెడ్డి గారు ఆడిటర్ గా వున్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసనీ, వైవీ సుబ్బారెడ్డిగారు మా ఇంటి బంధువుగా ఎంవోయుపై సంతకం కూడా చేశారు. కానీ మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. వైఎస్సార్ కోరింది ఒకటే... ఆస్తుల పంపకం జగన్-షర్మిలకు సమంగా పంచాలన్నది. ఇప్పటివరకూ అసలు ఆస్తుల పంపకమే జరగలేదు.
 
నాకు నా ఇద్దరు బిడ్డలు సమానమే. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు. ఐతే అన్యాయం జరుగుతున్నవారికి న్యాయం చేయడం నా ధర్మం కనుక షర్మిలకు చెందాల్సినది చెంది తీరాల్సిందేనని ఆమె వెల్లడించారు. ఈ విషయంలో మూడో వ్యక్తి జోక్యం అవసరంలేదనీ, వాళ్లిద్దరూ అన్నాచెల్లెళ్లు కనుక వాళ్లే తేల్చుకుంటారనీ, ఈ విషయంలో ఎవరూ ఏమీ మాట్లాడవద్దని అభ్యర్థిస్తున్నట్లు ఆమె విన్నవించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments