Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లోకి విజయసాయిరెడ్డి.. చంద్రబాబుకు నాలుగు సీట్లే, ధ్యావుడా....

సెల్వి
శుక్రవారం, 24 మే 2024 (19:50 IST)
వైకాపా నేత విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. మూడు సంవత్సరాలకు పైగా విశాఖపట్నం పార్లమెంట్‌లో పనిచేసిన సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరడంతో చివరి నిమిషంలో నెల్లూరు పార్లమెంట్‌కు ఎంపికయ్యారు.  
 
నెల్లూరులో సాయిరెడ్డికి సర్వే రిపోర్టులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో కొంత విరామం తర్వాత, సాయి రెడ్డి తిరిగి ట్విట్టర్‌లోకి వచ్చారు. వచ్చీ రాగానే చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. 2014లో చంద్రబాబు 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నారన్న ఆయన 2019 ఎన్నికల్లో నీకు వచ్చింది 23 స్థానాలేనని గుర్తు చేశారు. 
 
2024 ఎన్నికల్లో చంద్రబాబుకు కేవలం నాలుగు స్థానాలే వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు సీట్లకే పరిమితం కాబోతున్నావని తెలిసి నీ మీద జాలేస్తుందని విజయసాయి సెటైర్లు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

లవంగం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments