Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ ఛైర్మన్ సీట్లో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (16:48 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ రాజ్యసభ విపక్ష నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ ఛైర్మన్ సీటులో ఆశీనులయ్యారు. ఇటీవల రాజ్యసభ వైస్ ఛైర్మన్ల ప్యానెల్‌లో చోటు దక్కిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో గురువారం రాజ్యసభ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్‌లు సభకు హాజరుకాలేదు. దీంతో వైఎస్ ప్యానెల్ సభ్యుల్లో మొదటి వరుసలో ఉన్న విజయసాయిరెడ్డి గురువారం ఛైర్మన్ సీటులో ఆశీనులై సభా కార్యకలాపాలను నిర్వహించారు. తద్వారా ఆయనకు అరుదైన గౌరవం లభించినట్టయింది. 
 
సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడుతూ సభా కార్యకలాపాలను నడిపించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ రాష్ట్ర పోలింగ్ బూత్‌ కమిటీల అధ్యక్షుడు వర్షవర్థన్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments