Webdunia - Bharat's app for daily news and videos

Install App

విస్టాడోమ్ కోచ్‌లతో అరకు స్పెషల్ ట్రైన్ - ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (15:48 IST)
విశాఖ పట్టణం నుంచి అరకుకు స్పెషల్ ట్రైన్ నడుపనున్నారు. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర పర్యాటక మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. 
 
అరకకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకు లోయకు రెండు విస్టా డోమ్ కోచ్‌‍లతో కూడిన రైలును ఏర్పాటు చేయగా, దీన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ రైలు విశాఖ - కిరండూల్‌ల మధ్య నడుస్తుంది. ఈ రైలును ఉపరాష్ట్రపతి వెంకయ్య మంగళవారం విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబరు ఫ్లాట్‌ఫాంపై ప్రారంభించారు. 
 
ఈ కార్యక్రమలో మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు పర్యాటక అందాలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకుల కోసం ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పర్యాటక పరంగా ప్రభుత్వం అనేక రకాలైన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుందని ఆయన వెల్లడించారు. పర్యాటకులు కూడా ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments