Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో వెంకయ్య... కొత్త వెలుగు కనిపించింది...(వీడియో)

తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా వెంకయ్యనాయుడు దర్శిచుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారి వెంకయ్య స్వామి సేవలో పాల్గొన్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్యకు టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శన

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (14:30 IST)
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా వెంకయ్యనాయుడు దర్శిచుకున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత మొదటిసారి వెంకయ్య స్వామి సేవలో పాల్గొన్నారు. విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న వెంకయ్యకు టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 
 
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత స్వామివారిని దర్శించుకోవాలని ముందుగానే భావించానని, అనుకున్న విధంగానే స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వామి దర్శనం తరువాత మానసిక స్థైర్యం, స్వాంతన, ఉత్సాహం, స్ఫూర్తి, విశ్వాసం ఏర్పడిందని, అలాగే కొత్త వెలుగు కనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. సమృద్ధ భారతదేశం  దిశగా అభివృద్థి వైపు మన దేశం నడవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై వివక్ష : పూజా హెగ్డే

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments