Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి వెంకయ్య నాయుడు విదేశీ పర్యటన

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2015 (09:16 IST)
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం నుంచి విదేశీ పర్యటనకు చేపట్టనున్నారు. రవాణా, స్థల నిర్వహణకు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించే సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం ఆయన ఆదివారం పారిస్‌ వెళ్లనున్నారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు జరిగే 'తెలివైన రవాణా వ్యవస్థ దిశగా' అనే సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. 
 
వ్యాపార, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు, రవాణా రంగం ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రవాణా రంగంలో వివిధ దేశాలు చేసిన ఆవిష్కరణలను ఈ సదస్సులో ప్రదర్శించనున్నారు. కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన 'నాయక త్రయం' పుస్తకాన్ని ఈ నెల 4వ తేదీ హైదరాబాద్‌లో వెంకయ్య నాయుడు ఆవిష్కరించాల్సి ఉండగా విదేశీ పర్యటన వల్ల ఈ కార్యక్రమం వాయిదాపడింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments