Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు అంగీకరించాకే ప్యాకేజీపై ప్రకటన.. రాజకీయాలు వద్దు : వెంకయ్య నాయుడు

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ప్యాకేజీని వివరించిన తర్వాతే ప్రకటన చేసినట్టు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (10:28 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ప్యాకేజీని వివరించిన తర్వాతే ప్రకటన చేసినట్టు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు తయారు చేసిన ప్యాకేజీ గురించి పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించామన్నారు. 
 
ఈ ప్యాకేజీకి ఆయన అంగీకరించారని, ఆ తర్వాతే ప్రకటన చేశామని తెలిపారు. ప్యాకేజీని ఆయన స్వయంగా ఒప్పుకున్నారని, ఈ విషయంలో ఇక రాజకీయాలు చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఆపాలని కోరారు. రాష్ట్రానికి ఏం చేయాలన్న విషయమై రూ.1.60 లక్షల కోట్ల పనులు ఖరారయ్యాయని, మరో రూ.65 వేల కోట్ల విలువైన పనులకు కార్యరూపాన్ని కల్పించాల్సి ఉందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments