Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగోసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌యిన వెంక‌య్య‌కు బాబు స‌న్మానం

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (21:21 IST)
విజ‌య‌వాడ‌: రాజ్య‌స‌భ‌కు నాలుగోసారి ఎన్నికైన కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడుకు విజ‌య‌వాడ‌లో సీఎం చంద్ర‌బాబు స‌న్మానం చేశారు. తెలుగువాడిగా వెంక‌య్య కేంద్ర మంత్రి ప‌ద‌విని స‌మ‌ర్ధంగా నిర్వహించ‌డ‌మే కాకుండా, ప్ర‌ధాని మోడీ నుంచి ప్రంశంస‌లు అందుకుంటున్నార‌ని కొనియాడారు. 
 
ఏపీ పున‌ర్నిర్మాణంలో వెంక‌య్య కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని, మ‌రింత ప్రోత్సాహం న‌వ్యాంధ్ర‌కు వెంక‌య్య అందించాల‌ని కోరారు. మ‌రో ప‌క్క వెంక‌య్య‌నాయుడు త‌న కుమార్తె నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌భార‌తి ట్ర‌స్ట్ ద్వారా ఉత్త‌మ విద్యార్థుల‌కు అవార్డులు అందించే కార్య‌క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబుతో స‌హా పలువురు మంత్రులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments