Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ వారధిపై వాహన రాకపోకలు నిలిపివేత

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (15:47 IST)
తాడేపల్లి వైపు నుండి కనక దుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ వైపు వెళ్లే అన్ని రకాల వాహన రాకపోకలు ను నిషేధిస్తున్నట్లు తాడేపల్లి పోలీసులు గురువారం రాత్రి జిల్లా సరిహద్దు వారధి చెక్ పోస్ట్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

అత్యవసర వాహనాలు, పాస్ లు ఉన్నవారినే అనుమతిస్తామని తెలిపారు. కరోన కట్టడి కోసం ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ పై రాకపోకలు ను పూర్తిగా నిషేధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments