Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖతార్‌లో ఒంటెల కాపరిగా వీరేంద్ర.. నేనున్నానంటూ లోకేష్ భరోసా! (video)

సెల్వి
శనివారం, 20 జులై 2024 (12:07 IST)
Veerendra
దుబాయ్ ఖతార్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ ఏజెంట్ మోసగించి తనను సౌదీలోని ఎడారిలో ఒంటెల కాపరిగా పడేశారని వీరేంద్ర కుమార్ తెలుగు యువకుడు సోషల్ మీడియా ద్వారా వారం క్రితం వాపోయాడు. తనను కాపాడాల్సిందిగా వేడుకున్నాడు. తాను పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని వీడియో పోస్ట్ చేశాడు. 
 
తనకు ముక్కులోనుంచి రక్తం కారుతోందని చెప్పాడు. ఒంటెల మధ్య గుడారాల్లో బతకలేకపోతున్నానని, తాగాడానికి నీరు, తినడానికి తిండి లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. తనను ఎలాగైన ఆ నరకం నుంచి కాపాడి ఇంటికి తీసుకెళ్లాలని వేడుకున్నాడు. 
 
తాను ఓ ఏజెంట్‌ని నమ్మి అతనికి రూ.1,70,0000 ఇస్తే.. తన జీవితం అల్లకల్లోలం చేశాడని కన్నీరు పెడుతున్నాడు. తనను ఆ నరకం నుంచి కాపాడాలని వేడుకుంటున్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. 
 
నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసిన వీరేంద్రను స్వస్థలానికి తిరిగి తీసుకొచ్చే బాధ్యత తనదేనని అతని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments